Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 1:19 PM నాగర్ కర్నూల్తెలంగాణ
అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు - Udayam
లింగాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా కలప తరలిస్తున్న వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఈ దాడులు జరిగాయి. సెక్షన్‌ ఆఫీసర్‌ రాంబాబు, బీట్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణపై తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Comments

G
Loading comments...