వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ముమ్మర సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఆర్ అండ్ బీ (R&B) ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ దాడుల్లో భాగంగా మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

