వార్తలకు తిరిగి వెళ్లండి

పుణెలో రాహుల్ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమానికి ముందు సీవోఈపీ టెక్నలాజికల్ యూనివర్సిటీ హాస్టల్ వద్ద ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు వర్సిటీ ప్రాంగణంలో భారీగా మోహరించారు.
Comments
Loading comments...

