వార్తలకు తిరిగి వెళ్లండి
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు లెక్చరర్ భాస్కర్పై విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టి, లెక్చరర్పై దాడి చేసినట్లు సమాచారం అందింది.
సదరు లెక్చరర్పై వెంటనే పోక్సో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆరోపణలపై అధికారులు దర్యాప్తు జరపాలని కోరారు.
Comments
Loading comments...

