Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభియోగాలపై విచారణకు ఆదేశం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:44 AM చిత్తూరుGeneral
అభియోగాలపై విచారణకు ఆదేశం - Udayam
విజయపురం మాజీ తహశీల్దార్‌ రాముపై వచ్చిన అభియోగాలపై ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ ప్రకారం శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విచారణకు ఆదేశించింది. కేసుకు సంబంధించి నగరి ఆర్డీఓను ప్రెజెంటింగ్‌ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...