వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద దర్పల్లి గ్రామంలో సీసీ రోడ్లు హైమాస్ట్ లైట్ల
ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీనివాసులు ఎంపీ డీకే అరుణను కోరారు. ఈ విషయమై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు.
అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎంపీ సానుకూలంగా స్పందించారని నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
Comments
Loading comments...

