Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 6:38 PM మహబూబ్‌నగర్General
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి - Udayam
నస్రుల్లాబాద్ అభివృద్ధికి రూ.కోటి నిధులు కేటాయించామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని, జడ్చర్లలో విద్యారంగ అభివృద్ధికి రూ.400 కోట్లతో ట్రిపుల్ ఐటీ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. మాచారం–మహబూబ్‌నగర్ బైపాస్‌కు రూ.600 కోట్ల నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకుల అవినీతిని ప్రజలు మరిచిపోరని అన్నారు.

Comments

G
Loading comments...