Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ వ్యక్తి చికిత్స కోసం తరలింపు

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 8:34 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ వ్యక్తి చికిత్స కోసం తరలింపు - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నివసిస్తున్న సతీష్ అని వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సర్పంచ్ కొండా రమేష్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే 108 సంవత్సరం అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...