వార్తలకు తిరిగి వెళ్లండి

తనపై, తన తండ్రి కే.కొండల్రావు, కుటుంబ భూములపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవాల ఆధారంగా ఉండాలని ఎమ్మెల్సీ నవీన్కుమార్ అన్నారు. తన పేరుతో ఉన్న మెజారిటీ భూములను 2014కు ముందే చట్టాలు, నిబంధనల ప్రకారం కొనుగోలు చేశామని తెలిపారు.
కుటుంబ భూములకు ధరణి ఎంట్రీలు, 22ఏ నిషేధిత జాబితాతో సంబంధం లేదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో తనకు ఎలాంటి భూమి లేదని ఎమ్మెల్సీ తెలిపారు.
Comments
Loading comments...

