Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో జపాన్‌తో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ పోరు

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:30 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో జపాన్‌తో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ పోరు - Udayam
ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ శుక్రవారం ఆతిథ్య జపాన్‌తో తలపడనుంది. ఆసియా కప్‌ విజయం తర్వాత బరిలోకి దిగుతున్న హర్మన్‌ప్రీత్‌ సేన.. స్వర్ణాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. షెఫాలి వర్మ, స్మృతి మంధాన ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. దీప్తి శర్మ, శ్రీచరణి స్పిన్‌ విభాగాన్ని నడిపించనుండగా.. రాధ యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు.

Comments

G
Loading comments...