Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 బంతుల్లోనే సెంచరీ.. అభిషేక్‌ శర్మ విధ్వంసం

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:25 AM జాతీయంక్రీడలు
30 బంతుల్లోనే సెంచరీ.. అభిషేక్‌ శర్మ విధ్వంసం - Udayam
అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో భారత్‌ 127 పరుగులతో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అభిషేక్‌ శర్మ 34 బంతుల్లో 108 పరుగులతో చెలరేగి 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తొలుత భారత్‌ 221/7 చేసింది. ఛేదనలో అఫ్గాన్‌ 94 పరుగులకే ఆలౌటైంది. నితీశ్‌ రెడ్డి, రవి బిష్ణోయ్‌ చెరో 3 వికెట్లు తీశారు.

Comments

G
Loading comments...