వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు గత మూడు రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న ఆందోళన చివరి రోజు ఈరోజు రోడ్డుపై బైఠాయించి మరింత ఉధృతంగా ఉద్యమాన్ని చేపడుతున్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జోన్ 1ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
Comments
Loading comments...

