వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని
ఆరు గ్యారెంటీల కోసం మళ్లీ ఉద్యమాలు చేయాలా.
ప్రజలు, ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి – బీఆర్ఎస్ నాయకుడు నాగం శశిధర్రెడ్డి
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సైతం ఆందోళనలకు దిగుతున్నారని వెల్లడి
రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఏమైందని ప్రశ్న
Comments
Loading comments...

