Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీచార్జీల మోతతో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 7:09 PM నాగర్ కర్నూల్General
ఆర్టీసీచార్జీల మోతతో ప్రయాణికుల అవస్థలు - Udayam
రాఖీ పండుగ ముగిసి మూడు రోజులు గడిచినా కల్వకుర్తి ప్రాంతంలో ఆర్టీసీ బస్సుల ఛార్జీల మోత తగ్గలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు తగిలించి కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...