వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్ఆర్టీసీ ఈడీ సోలమన్ నిజామాబాద్ రీజియన్లో డిపోల పనితీరును సమీక్షించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు.
ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులను నియంత్రించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

