వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడ గ్రామానికి చెందిన విద్యాశ్రీ (17) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆమె నరసన్నపేట ప్రభుత్వ కళాశాలలో చదువుతోంది. రూ.600 దొంగతనం చేశారంటూ ఆరోపణలు రావడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై శుక్రవారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Comments
Loading comments...

