వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్లోని సవేరా గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో భారత్ గ్యాస్ లైట్ 10 కేజీ సిలిండర్ను బుధవారం లాంచ్ చేశారు. కార్యక్రమానికి ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సిలిండర్ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఏజెన్సీ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో భారత్ గ్యాస్ అధికారులు, డిస్ట్రిబ్యూటర్లు, సవేరా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

