Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ ప్రజావాణికి 7 అర్జీలు

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:51 PM నిజామాబాద్General
ఆర్మూర్ ప్రజావాణికి 7 అర్జీలు - Udayam
సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై మొత్తం 7 అర్జీలు అందాయి. రెవెన్యూ శాఖకు 3, మున్సిపల్ శాఖకు 2, సబ్ కలెక్టర్ కార్యాలయానికి 1, పంచాయతీరాజ్ శాఖకు 1 అర్జీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...