వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా 2004-05 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు నిలిచారు. ఆపదలో ఉన్న తోటి మిత్రురాలు గంగసాగర కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు.
మిత్రులు రూ.40 వేలు, మిత్రురాళ్లు రూ.16 వేలు చొప్పున మొత్తం రూ.56,000 సేకరించి ఆదివారం నేరుగా ఆమె కుటుంబానికి అందజేశారు. దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ఐక్యతను చాటిన మిత్రులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

