Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయంలో పూజారి ఆత్మహత్య

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 10:57 AM మహబూబ్‌నగర్క్రైమ్
ఆలయంలో పూజారి ఆత్మహత్య - Udayam
మక్తల్ పట్టణంలోని శిరిడీ సాయి ఆలయ పూజారి సౌరబ్ మిశ్రా (23) సోమవారం ఆలయంలోని నివాస గదిలో ఉరివేసుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఈ ఘటనకు పాల్పడినట్లు చెబుతున్నారు. కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...