Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ గోపుర నిర్మాణానికి విరాళం

Follow Udayam on Google
RAGHU Aug 26, 2026 8:42 PM శ్రీకాకుళంGeneral
ఆలయ గోపుర నిర్మాణానికి విరాళం - Udayam
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం గ్రామ దేవత శ్రీ చెవిటమ్మ తల్లి దేవాలయ గోపుర నిర్మాణానికి కూన భరత్ విజయ్ రూ.25,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం చెక్ రూపంలో విరాళాన్ని ఆలయ నిర్వాహకులు కూన భానుజీ రావుకి అందించారు. ఆలయ నిర్మాణ పనులకు భక్తులు విరాళాలు అందించి సహకరించాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...