Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
raju Sep 10, 2026 10:12 PM నిజామాబాద్General
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ గౌడ్  ఎమ్మెల్యే - Udayam
హైదరాబాద్ లో గురువారం ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్గా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ గా మధు యాష్కీ గౌడ్ ఎంపికైనందుకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...