వార్తలకు తిరిగి వెళ్లండి

నగరాల్లో చెరువులు కనుమరుగవ్వడం వల్లే వరదలు ముంచుకొస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రాను నిలువరించేందుకు ల్యాండ్ మాఫియా ప్రయత్నిస్తోందని, సోషల్ మీడియాలో అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
ఎలాంటి అనుమతులు ఉన్న భవనాలను కూల్చలేదని, ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

