Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15లోగా పంటల బీమా చెల్లించాలి: కలెక్టర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:42 PM గుంటూరుGeneral
ఆగస్టు 15లోగా పంటల బీమా చెల్లించాలి: కలెక్టర్ - Udayam
రైతులు ఆగస్టు 15లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని గుంటూరు కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ కోరారు. ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి లేదా అతివృష్టి వల్ల జరిగే పంట నష్టాలకు ఆర్థిక భరోసా ఇవ్వడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. రైతులు వ్యవసాయ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాలు, బ్యాంకులు, PACS లేదా CSC కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...