వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం శ్రీ గాద గ్రామ యువత పలువురికి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో రోడ్డు కిరువైపులా, మురుగు కాలువల వద్ద ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో స్పందించి గడ్డి మందును స్ప్రే చేశారు.
దోమలు ఈగలు వృద్ధి చెందకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ వేముల విజయలక్ష్మి యువతను అభినందించారు.
Comments
Loading comments...

