Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీల భూ సమస్యపై న్యాయం చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:06 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఆదివాసీల భూ సమస్యపై న్యాయం చేయాలి - Udayam
ములకలపల్లి మండలం జగన్నాథపురం సర్వే నంబర్‌ 626/279లోని భూమి విషయంలో ఆదివాసులకు న్యాయం చేయాలని GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్, సోయం సత్యనారాయణ డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు. ఆదివాసీ భూములను కబ్జా చేస్తున్న నాన్‌-ట్రైబ్‌లపై చర్యలు తీసుకోవాలని, ఆదివాసీలపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...