Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివారం ఆట విడుపు పద్యపీఠం కార్యక్రమం ప్రారంభం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 06, 2026 6:47 PM విజయనగరంGeneral
ఆదివారం ఆట విడుపు పద్యపీఠం కార్యక్రమం ప్రారంభం - Udayam
విజయనగరం పట్టణంలోని స్తానిక గురజాడ గ్రంథాలయంలో ఆదివారం - ఆటవిడుపు' శీర్షికతో పరవస్తు పద్యపీఠం, సహజ సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో పద్య శిక్షణా శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచార్య ఏ.గోపాలరావు పాల్గొని, తెలుగు పద్యవైభవాన్ని వివరించారు. ఈ శిక్షణా శిబిరాన్ని నాలుగు ఆదివారాలు నిర్వహిస్తామని నిర్వాహకులు ఎన్‌. కె.బాబు తెలిపారు.

Comments

G
Loading comments...