Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మిక భావాలతో ముందుకెళ్దాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 06, 2026 6:45 PM నిర్మల్General
ఆధ్యాత్మిక భావాలతో ముందుకెళ్దాం - Udayam
బాసరలోని అంబికానాథ శర్మ స్థాపించిన ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఆదివారం నిర్వహించిన అష్టావధానం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో అవధానిగా ఎం.వి. పట్వర్ధన్ వ్యవహరించగా, పోటు హైమతి సంచాలకులుగా వ్యవహరించారు. అష్టావధానంలో పృచ్ఛకులుగా డా. కోవెల శ్రీనివాసాచార్యులు , దేవిప్రియ సమస్య , జాధవ్ పుండలిక్ రావు , పీసర శ్రీనివాస్ గౌడ్ వర్ణన లు ఉన్నారు.

Comments

G
Loading comments...