Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.9 కోట్ల క్యాష్‌ సీజ్‌.. ఐటీ అధికారుల దూకుడు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 3:03 PM జాతీయంGeneral
బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో కారులో తరలిస్తున్న రూ.9 కోట్ల నగదును ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆగస్టు 18న హోసూర్‌ రోడ్డులోని BETL టోల్‌ సమీపంలో క్రెటా కారును అడ్డుకున్నారు. తమిళనాడులోని ఓ నివాసంలో సోదాలు నిర్వహించి మరో రూ.1.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...