వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లాలో 1,212 పోలింగ్ కేంద్రాల్లో 9,11,945 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 4,47,090, మహిళలు 4,64,806, ఇతరులు 49 మంది ఉన్నారు.
హుజూర్నగర్లో 2,27,398, కోదాడలో 2,21,879, సూర్యాపేటలో 2,20,335, తుంగతుర్తిలో 2,42,333 మంది ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్ 16 వరకు ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

