Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8తులాల బంగారం తో కూడిన కనిపించలేదు.కేసు నమోదు సీఐ

Follow Udayam on Google
raju Aug 26, 2026 10:06 PM నిజామాబాద్General
8తులాల బంగారం తో కూడిన కనిపించలేదు.కేసు నమోదు సీఐ - Udayam
నగరంలోని గంగస్థాన్లో నివాసం ఉండే సుధా అనే మహిళ బంగారు నగలు చేయించుకుందామని ముద్ద బంగారం తీసుకొని వెళ్ళింది. అక్కడ నగలు తయారు చేసే వ్యక్తి లేకపోవడంతో.. కూరగాయలు తీసుకోవడానికి గాంధీ గంజికి వెళ్ళి అక్కడ కూరగాయలు తీసుకుని తన బ్యాగులో చూడగా 8 తులాల బంగారం తో కూడిన చిన్న పౌచ్ కనిపించలేదు. ఎంత వెతికినా దొరకకపోవడంతో బాధితురాలు 1 టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

Comments

G
Loading comments...