Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

83.94% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తి

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 31, 2026 1:21 PM నారాయణపేటGeneral
83.94% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తి - Udayam
నారాయణపేట జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)లో గురువారం సాయంత్రం నాటికి 4,15,977 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఇది మొత్తం ఫారాల్లో 83.94 శాతమని వెల్లడించారు. ఆగస్టు 3తో గడువు ముగియనున్న నేపథ్యంలో ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే బీఎల్‌వోలకు అందజేయాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...