వార్తలకు తిరిగి వెళ్లండి
మనిషిలోని స్వార్థం, రాగద్వేషాలు, అసూయ, అజ్ఞానం, క్రోధం, చెడు బుద్ధిని తొలగించి సద్బుద్ధి కలగాలనే సంకల్పంతో వడ్డిపేట యువత అష్టావతార గణపతులను ప్రతిష్ఠించింది. కొత్తవలస (M) తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక గణపతి సెట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
2 నెలల శ్రమ, సుమారు రూ.3 లక్షలు వెచ్చించిన యువత భక్తిశ్రద్ధలతో నవరాత్రి వేడుకలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
Comments
Loading comments...

