వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరంలోని సాయి సిద్ధార్థ విద్యా సంస్థల కరస్పాండెంట్ సీరం రెడ్డి చంద్రశేఖర్ 50వ సారి రక్తదానం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శేఖర్ మాస్టర్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య వంతులు ఏడాదికి రెండుసార్లు రక్తదానం చేయవచ్చని సూచించారు. ముఖ్యంగా యువత రక్తదానంపై అపోహలు విడనాడాలని అన్నారు.
Comments
Loading comments...

