వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు అత్యవసర సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
సిరికొండ మండలం పెద్ద వాల్గోట్కు చెందిన సంగెం నిక్లేష్ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స కోసం రూ.5 లక్షలు అవసరం కావడంతో సోమవారం హైదరాబాద్లో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎల్ఓసీ లేఖను అందజేశారు.
Comments
Loading comments...

