Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

49 వార్డుల సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 8:52 AM కామరెడ్డిGeneral
49 వార్డుల సమస్యలు పరిష్కరించాలని వినతి - Udayam
కామారెడ్డి పట్టణంలోని 49 వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్ల బృందం మున్సిపల్ కమిషనర్ పర్వతాలకు బుధవారం వినతిపత్రం అందజేసింది. పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు.

Comments

G
Loading comments...