వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో 43 లక్షల ఓట్లు రద్దయ్యాయి. ఎన్నికల అధికారుల ముసాయిదా ప్రకారం మూడు జిల్లాల్లో సగటున 37.3 శాతం ఓట్లు తొలగించారు.
మరో 38.93 లక్షల మందికి నోటీసులు అందనున్నాయి. సరైన పత్రాలు సమర్పించకపోతే మరిన్ని ఓట్లు రద్దయ్యే అవకాశముంది. జూన్ 10న 1.14 కోట్ల మంది ఓటర్లుండగా ప్రస్తుతం 71 లక్షల మంది మిగిలారు.
Comments
Loading comments...

