వార్తలకు తిరిగి వెళ్లండి

కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఎనిమిది నెలల రక్షణ సాహు కాలేయ మార్పిడికి సద్గురు స్కూల్ సొసైటీ రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువుల నుంచి రూ.3.50 లక్షలు సేకరించగా, పాఠశాల యాజమాన్యం రూ.50 వేలు జతచేసింది. శుక్రవారం తల్లిదండ్రులకు చెక్కును అందించారు.
Comments
Loading comments...

