Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 10:29 AM వికారాబాద్General
37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - Udayam
వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు గురువారం కల్యాణలక్ష్మి చెక్కులను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచుల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం గొప్ప వరంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...