Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31లోగా దరఖాస్తు చేసుకోవాలి కో-ఆర్డినేటర్ మారుతి జాదవ్

Follow Udayam on Google
బాలాజీ Aug 21, 2026 12:02 PM సంగారెడ్డిGeneral
31లోగా దరఖాస్తు చేసుకోవాలి కో-ఆర్డినేటర్ మారుతి జాదవ్ - Udayam
ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026-27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాగల్‌గిద్ద జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్ జాదవ్ మారుతి శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...