Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలకు రూ.3 వేల వడ్డీ ఇచ్చే స్కీమ్

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Aug 06, 2026 8:13 AM ఆల్ ఇండియా జాతీయ
నెలకు రూ.3 వేల వడ్డీ ఇచ్చే స్కీమ్ - Udayam Digital
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)లో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రస్తుత 7.4% వడ్డీ రేటు ప్రకారం నెలకు సుమారు రూ.3,083 వడ్డీ పొందవచ్చు. రూ.1,000తో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి ఉన్న ఈ స్కీమ్‌లో ఒకే ఖాతాలో రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...