Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 1:02 PM విజయనగరంGeneral
30 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు - Udayam
విజయనగరం జిల్లాలో బుధవారం 30 మందితో సభ్యులతో కూడిన తూర్పు కాపు సంక్షేమ సంఘం కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. ఆల్‌ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు నెలలలోపు మండల కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆకుల అప్పల సూరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...