వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 30 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్ శిలాతోరణం వరకు చేరింది.
శుక్రవారం 73,265 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం ₹4.26 కోట్లుగా నమోదైంది. రద్దీ దృష్ట్యా భక్తులు తగిన ఏర్పాట్లతో రావాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...