Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు

రవళి దేవి Jul 11, 2026 3:30 AM తిరుపతి 5 viewsabout 2 hours ago
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు - Udayam Digital
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 30 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్ శిలాతోరణం వరకు చేరింది. శుక్రవారం 73,265 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం ₹4.26 కోట్లుగా నమోదైంది. రద్దీ దృష్ట్యా భక్తులు తగిన ఏర్పాట్లతో రావాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...