Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

290 పేద కుటుంబాలకు న్యాయం చేయాలి: కవిత

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 7:50 PM నిజామాబాద్General
290 పేద కుటుంబాలకు న్యాయం చేయాలి: కవిత - Udayam
మోయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ సర్వే నంబర్ 152లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, భూమి హక్కులను వెంటనే అమలు చేసి 290 పేద కుటుంబాలకు న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే స్పందించి పేదలకు హక్కులు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...