వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణం 28వ వార్డుకు చెందిన ఆరుముళ్ల ఉమేందర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు.
పార్ధివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

