వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాలకు పారిపోయిన 274 మంది నేరగాళ్లను ఏడేళ్లలో 36 దేశాల నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
హత్యలు, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారితో పాటు ఇతర నేరస్థులు ఇందులో ఉన్నారని వెల్లడించింది. భారత్ పోల్ ద్వారా 1,400 సంస్థలతో అనుసంధానం సాధించినట్లు హోంశాఖ పేర్కొంది.
Comments
Loading comments...
