Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

264 మంది క్రీడాకారులకు రూ.8.80 కోట్ల ప్రోత్సాహకాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:27 AM చిత్తూరుGeneral
264 మంది క్రీడాకారులకు రూ.8.80 కోట్ల ప్రోత్సాహకాలు - Udayam
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన 264 మంది క్రీడాకారులకు ప్రభుత్వం రూ.8.80 కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఈ మొత్తాన్ని క్రీడాకారుల ఖాతాల్లో జమ చేసింది.

Comments

G
Loading comments...