వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
నిన్న స్వామివారిని 70,141 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు రాగా, 33,821 మంది తలనీలాలు సమర్పించారు.
Comments
Loading comments...