వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి నుంచి తెలుగు రాష్ట్రాలకు 20 వేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ సతీష్ ఆదివారం తెలిపారు.
రుచి డ్రింక్స్ ఫ్యాక్టరీ వాహనాల ద్వారా ఈ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇక్కడే సహజ సిద్ధమైన మట్టితో ఈ వినాయక విగ్రహాలను తయారు చేయించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

