వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు నిండిపోయాయి.
ఆదివారం 90,130 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చింది. భక్తులకు టీటీడీ అవసరమైన సదుపాయాలు అందిస్తోంది.
Comments
Loading comments...