Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు

ధనుష్ రెడ్డి Jul 13, 2026 10:16 AM తిరుపతి 1 viewsabout 2 hours ago
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు - Udayam Digital
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు నిండిపోయాయి. ఆదివారం 90,130 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చింది. భక్తులకు టీటీడీ అవసరమైన సదుపాయాలు అందిస్తోంది.

Comments

G
Loading comments...